బాలలదినోత్సవం సందర్బంగా 14-నవంబర్ 2024 రోజున ZPHS ఖిలాషాపూర్ పాఠశాల లో...ఖిలాషాపూర్ గ్రామస్తుడు, ఈ పాఠశాల పూర్వవిద్యార్థి, ప్రస్తుతం ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గణితం గా పనిచేస్తున్న శ్రీ సరాబు శ్రీనివాసులు S/O సరాబు వీరన్న గారు తన స్వంత ఖర్చులతో విద్యార్థిని విద్యార్థులకు వెజ్ బిర్యానీ మరియు స్వీట్ రైస్ అందించారు. ధన్యవాదాలు....
- డాక్టర్ భారత రవీందర్
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల
ఖిలాషాపూర్
No comments:
Post a Comment